న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మహిళా ఎంపీలను కూడా మార్షల్స్ లాక్కెళ్లారు....
న్యూఢిల్లీ: భారత దేశంలో ఆర్ధిక మందగమనం లేదట. ఈ మాట చెప్పింది మరెవరో కాదు స్వయాన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని ఆయన చమత్కరించారు. అక్టోబర్...
పాట్నా: బిజెపి అసమ్మతి నేత, ఎంపి శతృఘ్న సిన్హాను అధిష్టానం ఈ సారి పక్కన పెట్టింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు...
గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు...