కొందరికి భేదం – కొందరికి మోదం
అమరావతి, మార్చి 17: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు మారిన నాయకులతో కొందరికే టికెట్ లభించింది. మిగతావారికి నిరుత్సాహమే మిగిలింది. అలా వలసదారులకు టికెట్ దొరికిన చోట ముందునుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవారు తెల్లమొహం...