Paytm: పేటీఎంకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పేటీఎం బ్యాంక్ కు మనీలాండరింగ్ కు సంబంధించి ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేయడం, కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమంట్స్ పై...
2000 Rupee note: దేశంలో చలామణిలో ఉన్న అత్యధిక మారకపు విలువ గల పింక్ నోట్ కు శనివారం(ఈరోజు)తో కాలం చెల్లిపోతోంది. 2వేల నోట్ల ఉపసంహరణకు గడువు నేటితో ఉంటే అక్టోబర్ 7వ తేదీతో...
RBI: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సంచలన నిర్ణయం ప్రకటించింది. రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు (మే 19వతేదీ) నుండి రూ.2 వేల నోటు జారీ నిలిపివేసిస్తునట్లు ఆదేశాలు జారీ...
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇప్పటి వరకూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,...
RBI: ప్రపంచంలోని వివిధ దేశాలవారు డిజిటల్ కరెన్సీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దేశంలోకి డిజిటల్ కరెన్సీని జారీ చేయనున్నట్లు RBI ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది....
Amaravathi: దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఓ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ కు ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటి పోయింది. కానీ ఏపికి రాజధాని లేదు. అమరావతి కేంద్రంగా ప్రస్తుతం...
Intrest rates: RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నావి ఫిన్సర్వ్ రుణ గ్రహీతలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్స్కు వెంటనే ఆమోదం తెలుపుతున్నామని...
CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు...
Breaking: బ్యాంకు ఖాతాదారులు ఇక కంగారు పడాల్సిన అవసరంలేదు. మీరు కేవైసీ పూర్తి చేయలేదా? అయితే మీకు RBI ఓ వెసులుబాటు కల్పించింది. కొన్ని రోజుల క్రితం మనం చూశాం.. జనవరి 1 నుంచి...
RBI: న్యూ ఇయర్ కేలండర్ తో పాటు RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త రూల్స్ కి ఆహ్వానం పలుకుతోంది. అదేనండి.. కొత్త ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. వీటిని...
RBI: తన ఆదేశాలు ధిక్కరిస్తున్న జాతీయ బ్యాంకులభరతం రిజర్వుబ్యాంకు పడుతోంది.నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండ్రోజుల క్రితం బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోటి రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇది...
ATM: నిజంగా అదిరిపోయే వార్త ఇది. ఏటీఎం లలో నగదు కొరతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్రంగా స్పందించింది. జనాల తిప్పలకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది. డబ్బు కోసం ఏటీఎంలకు...
Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభ వార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రిడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఐసీజీఐ బిల్లు 2021ను...
Bank New guidelines: ఇది ఉద్యోగులకు పెన్షన్ లకు ఓ విధంగా గుడ్ న్యూస్. ఏమిటంటే ఆగస్టు 1వ తేదీ నుండి సెలవు రోజుల్లోనూ పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానున్నాయి....
ATM Rules 2021: ఏటిఎంల నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఏటిఎం నిబంధనల్లో కొన్ని మార్పులను ప్రకటించింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి ఏటీఎం చార్జీలు...
Credit Card: ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. గత ఎనిమిది సంవత్సరాలలో దాదాపు మూడింతలు పెరిగినట్లు ఆర్ బీ ఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డుల ద్వారా నెలవారీ లావాదేవీలు బాగా పెరిగాయి....
G Pay: గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్ అయిన గూగూల్ పే (జీపే) పై ఇటీవల కాలంలో వినియోగదారులకు అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జీపేకు ఆర్బీఐ అధికారిక అనుమతి...
Fake Currency: దేశంలో నకిలీ నోట్ల చెలామణి పెద్ద ఎత్తున జరుగుతోంది. నకిలీ నోట్లు, అసలు నోట్ల తేడాను సామాన్యులు గుర్తించడం కష్టతరమే. దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో కొత్త రూ.500 నకిలీ కరెన్సీ విస్తృతంగా...
Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. దేశంలో...
RTGS: ఇటీవల కాలంలో తక్షణ నగదు బదిలీకి ఎక్కువ మంది వినియోగదారులు ఆర్ టీ జీ ఎస్, నెఫ్ట్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్ టీ జీఎస్)...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోతోంది.. దేశంలో ఏ రాష్ట్రం లేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తోంది. పెద్ద రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది.. మళ్లీ బయటికి రాలేని చందంగా మారిపోతుంది....
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం ) స్వతంత్ర భారతంలో… అంతకుముందు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా… అక్షరాలా 1.46 లక్షల కోట్లు. దీనిని అంకెల్లో రాయడం సాధ్యం కాదు కనుక… చదవడానికి...
బ్యాకింగ్ రంగంలో కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్దమవుతుంది. ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ సంబంధిత ఖాతాదారుని అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని...
ఇళ్ళు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే మధ్యతరగతికి సొంతిల్లు ఉండాలనేది ఓ కలగానే మిగిలిపోతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో ఇల్లు కొనాలన్నది భవిష్యత్ ఆలోచనగానే మారింది. అయితే...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఉదయం 1000 ఇవ్వడం సాయంత్రం వచ్చి 1100 తీసుకువెళ్లడం.. రోజులో వెయ్యికి వంద వడ్డీ. లేవు అంటే రెండోరోజుకు అది 200 ఐతే మూడోరోజుకు 400 నాలుగోరోజుకు 800...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది.. ఆర్బీఐ ట్విట్టర్ అకౌంట్ 10 లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకుంది.. ప్రపంచంలో మరే ఇతర కేంద్ర బ్యాంక్కు కూడా ఇంత మంది ఫాలోవర్లు...
బ్యాంక్ అకౌంట్ ను ప్రతి ఒక్కరికి అవసరం. నెల జీతం తీసుకోవాలన్నా.. ఇతరులు పంపే డబ్బులను వాడుకోవాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాల్సిందే. అయితే బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నామా.. అయిపోయిందా అన్నట్లు కాకుండా బ్యాంకర్లు...
కరోనా వైరస్ రాకతో అంతా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీనివల్ల ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. దాని ఎఫెక్ట్ పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు పడింది. ఇలాంటి సమయంలో పభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుని...
ఏదో రకంగా నలిగిపోయినా లేదా చిరిగిపోయిన నోట్లు చాలా మంది దగ్గరుంటాయి. వాటిని ఎవరూ తీసుకోకపోవడంతో వాటిని ఒక మూలన పడేస్తుంటారు. వాటిని కనీసం షాపుల్లో కూడా తీసుకోకపోవడం వలన అవి అలాగే ఉండాల్సిన...
మార్కెట్ లోకి 20 రూపాయల నాణేలు వచ్చేశాయి. మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 రూపాయల నాణేన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే 10 రూపాయల నాణెం మార్కెట్ లో చలామణిలో ఉన్న విషయం తెలిసిందే....
దేశంలోని రుణ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. నిరర్థక ఆస్తుల ప్రకటనతోపాటు మారటోరియంపై కొనసాగుతున్న విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు...
మోడీ గారు ట్విట్టర్ లో ఎటువంటి ఫోటోలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు..? అలా అలోచించి ఫోటో షూట్ కి వెళ్లి గడిపేస్తున్నారు..! నిర్మలా గారు..! మీడియాకు ఏం మాటలు చెప్పాలా..? ఎవరికీ అందని లచ్చల...
మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అపి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ మార్చి 2021 వరకు మారటోరియంను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు....
చాలామంది ఉద్యోగులు కానీ.. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్లు కానీ.. పెద్ద పెద్ద వ్యాపారులు కానీ.. ఎవ్వరైనా కానీ.. బ్యాంక్ నుంచి మాత్రం అప్పుడో ఇప్పుడో రుణం తీసుకుంటారు. అది పర్సనల్ లోన్...
ఎప్పటి నుండో అనుకుంటున్నది ఇప్పటికి సాధ్యపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల ముద్రణ ను రద్దు చేసింది. డిమానిటైజేషన్ లో భాగంగా ముద్రించబడిన రెండు వేల రూపాయల నోట్ల అవసరం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. సాధారణంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉంటే ప్రభుత్వాలు 31వ తేదీనే జీతాలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీ సర్కార్ ఖజానాలో...
కుటుంబానికి వస్తున్న ఆదాయం, అందుబాటులో ఉన్న వనరులు చూసుకొని ఖర్చు పెడితే అది బాధ్యత. అదే కుటుంబానికి ఆదాయానికి మించి, అందుబాటులో ఉన్న వనరుల పరిధి దాటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పంపిణీ లు...
ఈ మధ్యకాలంలో చాలామంది తమ జేబు లో పర్స్, డబ్బులు లేకపోయినా హాయిగా బయటికి వెళ్లి ఊరంతా తిరిగి షాపింగ్ చేసేస్తున్నారు. లాక్ డౌన్ మాట అటుంచితే డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పటినుంచి ప్రజలంతా చేతిలో...
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ ప్రజలకు కొన్ని ఆఫర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈఎంఐ లను మూడు నెలలు లేటుగా చెల్లించినా…. ఏమి...
మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా మొదలైన లాక్ డౌన్ ఐదు విడతలుగా కొనసాగి చివరికి దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు...
చైనాలో పురుడు పోసుకొని ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడ లాడించిన కరోనా ప్రభావం భారత దేశంలోనూ తీవ్రంగా చూపింది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమలు చేయడంతో...
న్యూఢిల్లీ : మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకున్నారా? అయితే మీరు ఊరట చెందే శుభ వార్త అందించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఆర్బీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది....
న్యూఢిల్లీః ఆర్థికమాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1.76 లక్షల కోట్లు నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు....
పెద్ద నోట్లు రద్దయిన సమయంలో నోట్లు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు (ఫైల్ ఫొటో) పెద్ద నోట్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు అభ్యంతరం చెప్పింది....
ఢిల్లీ, జనవరి 4: రెండు వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రెండు వేల నోట్లను కనిష్ట స్థాయికి తీసుకువస్తుట్లు వచ్చిన...