రేషన్ డీలర్ల కమీషన్ పెంపు: మంత్రి పుల్లారావు
అమరావతి, జనవరి 12: రాష్ట్రంలోని రేషన్ డీలర్లు అందరికీ అన్ని నిత్యావసర వస్తువులకు క్వింటాలుకు వంద రూపాయల చొప్పున కమీషన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు....