ప్రసంగం చదవలేక!
గ్వాలియర్(మధ్యప్రదేశ్),జనవరి26: రిపబ్లిక్ డే వేడుకల్లో మధ్యప్రదేశ్ శిశు సంక్షేమశాఖామంత్రి ఇమార్తి దేవి గ్వాలియర్లో జెండా ఎగరేసిన అనంతరం తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి కలెక్టర్ భరత్ యాదవ్ను చదవాల్సిందిగా కోరారు. రాష్టంలో దాబ్రా అసెంబ్లీ...