ఏపి సిఎస్గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు....