ED: అక్రమ మైనింగ్ కేసులో ఈడీ అధికారులు ఓ మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో సోదాలు జరుపుతుండగా పెద్ద ఎత్తున నగదు, నగలు, విదేశీ తుపాకులు బయటపడటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం అయ్యింది. హరియానా...
పురాతన విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సరైన దృవ పత్రాలు లేకుండా పురాతన విగ్రహాలను ఇళ్లలో ఉంచుకోవడం కూడా నిషేదమే. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ఇంటి...
కరోనా వైరస్ గురించి మనం ఎంత తెలుసుకున్నా తెక్కువేననిపిస్తుంటుంది. ఎందుకంటారా… కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు రోజుకో భయంకరమైన విషయాలను వెళ్లడిస్తూనే ఉన్నారు. ఈ కరోనాను నివారించడానికి పగలు రాత్రి అనే తేడా లేకండా...
కరోనా వైరస్.. దీని గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ వైరస్ గురుంచి లేకుండా ఒక్క న్యూస్ కూడా ఉండదేమో.. అవును అది చేసిన ప్రమాదం అంతటిది...
గుంటూరు: మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడికి చెందిన షోరూం నుండి అసెంబ్లీ అధికారులు సోమవారం రాత్రి అసెంబ్లీ ఫర్నిచర్ను స్వాధీనం చేసుకొని తరలించారు. గుంటూరులోని కోడెల కుమారుడి గౌతమ్ హోండా షోరూంలో...
ఢిల్లీ, జనవరి 20: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఢిల్లీలోని ఎయిమ్స్ నుండి ఢిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన స్వైన్ ఫ్లూ బారిన పడ్డాడు. ఆస్పత్రి నుంచి చికిత్స అనంతరం ఇంటికి వచ్చినట్లు...