Chittoor: 16 మంది అంతరాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు.. రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Chittoor: చిత్తూరు వద్ద 16 మంది అంతరాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.40 లక్షల విలువైన 160 కిలోల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసులకు...