మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ కన్నుమూత .. ఎమ్మెల్యే పార్ధసారధిని పరామర్శించిన సీఎం జగన్
వైఎస్ఆర్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారది తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవేళ...