JD Lakshmi Narayana: ప్రాంతీయ పార్టీలపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
JD Lakshmi Narayana: జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రాంతీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని జై భారత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు . రాజకీయాల్లో వ్యక్తి...