నేను పాఠాలు నేర్చకుంది ఆయన నుంచే… అంకుర సంస్థలకు ముకేష్ సూచనలు
ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో, ఒకటిగా భారత్ వృద్ధి చెందుతుందని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తెలిపారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తో కలిసి వేదికగా పంచుకున్న ముఖేశ్...