Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం .. అయిదుగురు తెలుగు వాళ్లకు దక్కిన అరుదైన గౌరవం
Padma Awards: భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్రం గురువారం రాత్రి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన...