జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. అనేక రాష్ట్రాల పోటీ మధ్య ఏపి శకటం కోనసీమ ప్రభల తీర్ధం పరేడ్ కు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లడఖ్లోని మంచుకొండల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకులను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన జవాన్లు ఘనంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కేంద్ర...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 71 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియస్ బొల్సొనారో హాజరయ్యారు. తొలుత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఎక్కడనే అంశంపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారని ప్రచారం జరిగింది. ఇందు కోసం రిహార్సల్స్...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి4: కొద్ది రోజుల క్రితం రిపబ్లిక్ డే పెరేడ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పక్కపక్కనే కూర్చుని దీర్ఘంగా ముచ్చటించుకున్న సీను గుర్తుందా? ఈ రోజు రాహుల్ గాంధీ నుంచి...