రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ‘అర్ణబ్ గోస్వామి’.. ప్రస్తుతం భారత మీడియాలో ఈ పేరు ఓ సంచలనం.. అంతకుమించి ఓ వివాదం. సినీ హీరోలకు, కొందరు రాజకీయ నాయకులకు ఉండే మాస్ ఫాలోయింగ్ అర్ణబ్ కీ...
మీడియా విస్తృతి పెరిగాక వార్తా సంస్థలు, ఎంటర్ టైన్మెంట్ చానెల్స్, భక్తి చానెల్స్.. ఇలా ప్రతి విభాగానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు పెరిగాయి. ప్రజలు కూడా టీవీ కార్యక్రమాలకు బాగా అలవాటు పడ్డారు. దీంతో పుట్టగొడుగుల్లా...
మీడియాకు సెన్సేషన్ న్యూస్ దొరికితే.. అప్పటివరకూ ఊదరగొట్టేసిన అంశాన్ని పక్కనపెట్టేసి కొత్త వార్తపై విరుచుకుపడిపోవడమే తెలుసా..? ప్రస్తుతం జాతీయస్థాయి మీడియా తీరు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. నాలుగు నెలలుగా సుశాంత్ ఆత్మహత్య, రియా...
ఐక్యరాజసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో జైష్-ఏ-మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ని ఐక్యరాజసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ దీనిని “భారీ విజయంగా” అభివర్ణించారు. అలాగే దీని నుండి రాజతకీయ...
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీలో వచ్చే ‘పేట్రియాట్’ షో నిర్వాహకుడు, మాజీ సైనికుడు మేజర్ గౌరవ్ ఆర్య ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న కొంతమంది సైనికులకు చేతులు వెనకవైపు...
భారతదేశ ప్రభుత్వం, సైనిక దళాలు పుల్వామాలో జరిగిన విధ్వంసకర దాడికి ఏ విధంగా స్పందించాలి అనేది ఇప్పటికీ చర్చల దశలోనే ఉండి ఉండొచ్చు. కానీ వార్తా ఛానల్ స్టూడియోలలో కూర్చున్న వారు మాత్రం...