ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఇవేళ తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు...