Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే సీఎం కేసిఆర్ .. సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రగతి భవన్...
Vijayasanti:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీజేపీ నుండి కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో...
Telangana Assembly Elections: బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వేళ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, తాజాగా మరో...
Ponnala:తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టికెట్ ల పంచాయతీ తారా స్థాయికి చేరుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏర్పడటంతో టికెట్ లపై నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. వేరువేరు పార్టీల నుండి వచ్చిన...
Telangana Congress: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టికెట్ లు ఆశిస్తున్న నేతలు తమ పార్టీలో టికెట్ లు దక్కే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటి వరకూ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమనాయకుడు, కేసిఆర్ కు సన్నిహితుడుగా పేరున్న కూచాటి శ్రీహరిరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్...
Sarad Pawar: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ) అధినేత శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో సీనియర్ రాజకీయ...
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు ప్రత్యర్ధులుగా ఉన్న ఆర్ జేడీ, కాంగ్రెస్,...
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్రాజ్ భోంస్లే...
నరేంద్ర మోదీని సమైక్యంగా ఢీకొనేందుకు ప్రతిపక్షాలు డిల్లీలో సమావేశమవుతున్న వేళ ఎన్డిఎ భాగస్వామ్య పక్షం నుంచే ప్రధానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్లో ఎన్డిఎ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినాయకుడు...