కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం
పంజాబ్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్పద సీఏఏను రద్దు చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...