టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. టీటీడీ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టీటీడీ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ రాకేష్ సిన్హా, జనసేన అధినేత...
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు...
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ...