అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
అమరావతి, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబుపై కత్తికట్టిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు వెనక్కుతగ్గేలా కనబడటం లేదు. సీనియర్ ఐఎఎస్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనబటడం...
హైదరాబాదు, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలువురు విశ్రాంత ఐఎఎస్ అధికారులు మంగళవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి...