NewsOrbit

Tag : revenue department

టాప్ స్టోరీస్ న్యూస్

తెలంగాణలో రెవెన్యూకు షాక్..! విఆర్ఒ వ్యవస్థ రద్దు..!!

Special Bureau
(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెవెన్యూ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఒల వ్యవస్థను రద్దు చేశారు. విఆర్ఒల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
న్యూస్ రాజ‌కీయాలు

సూపర్ జగన్ సాబ్ అంటున్న జనం : కొత్త ‘ సర్వేలెన్స్ ‘ ఐడియా అదరహొ !

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా చ‌ర్చిస్తూ అమ‌లు కోసం ఎదురు చూస్తున్న కీల‌క అంశంలో రూపం అది...
టాప్ స్టోరీస్

‘జగనన్న’ పాటకు ఎమ్మార్వో డాన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...
టాప్ స్టోరీస్

తహశీల్దార్ ఆఫీసులోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Mahesh
చిత్తూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరవకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రామకుప్పంలో రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా, ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం...
టాప్ స్టోరీస్

తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరువకముందే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కొండాపురం...
న్యూస్

సంతాపం మధ్య ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది....
టాప్ స్టోరీస్

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే!

Mahesh
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ...
టాప్ స్టోరీస్

పట్టా పాస్ బుక్ ఇవ్వండి మహాప్రభో!

Mahesh
రంగారెడ్డి: తమ భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఇద్దరు రైతులు రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. తమ భూమిని లాక్కోవద్దని వేడుకున్నారు. ఈ  సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ...
న్యూస్

‘స్వామీ శరణు’

sarath
హైదరాబాద్‌: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్‌ఓ సంఘం సభ్యులు మాత్రం...