ఆదాయార్జనలో ఏపి పరిస్థితి ఇలా .. సీఎం వైఎస్ జగన్ సమీక్షలో అధికారులు చెప్పిన లెక్కలు ఇవి
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆదాయాన్నిచ్చే శాఖలపై సమీక్ష జరిపారు. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు వివరించారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయన్న తెలిపారు....