విశాఖలో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం..!
విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే....