NewsOrbit

Tag : review meeting

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan:  జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లపై సీరియస్‌‌గా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే 175/175 అసెంబ్లీ స్థానాలు సాధ్యమే – సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలుపు అసాధ్యం ఏమీ కాదని, కఛ్చితంగా గెలుస్తామని సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: గడప గడపకూ మన ప్రభుత్వంపై నేడు సీఎం జగన్ సమీక్ష .. పలువురు నేతల్లో గుబులు

sharma somaraju
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకూ మన ప్రభుత్వంపై నేడు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ నేతల్లో గుబులు .. జగన్ ఫైనల్ వార్నింగ్ రిపోర్టు రెడీ..?

sharma somaraju
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఇప్పటికే అయిదు సార్లు భేటీ అయ్యారు. మార్చి, మే, జూలై, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జగన్మోహనరెడ్డి సమావేశాలను నిర్వహించి గడప...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

sharma somaraju
ఏపి లో ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్...
న్యూస్

వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో పని చేయాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు...
టాప్ స్టోరీస్

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
న్యూస్

‘ఆదాయ మార్గాలపై దృష్టిసారించండి’

sharma somaraju
అమరావతి:  గత ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందనీ, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృషి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్

‘నెలాఖరునాటికి ఇసుక సమస్య పరిష్కారం’

sharma somaraju
అమరావతి: ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. సోమవారం సిఎం జగన్ రోడ్లు, భవనాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 90 రోజులుగా కృష్ణా, గోదావరి,...
టాప్ స్టోరీస్

‘ఉగాదికి ఇళ్ల పట్టాలు’

sharma somaraju
అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూశాఖపై బుధవారం అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఉగాది...
టాప్ స్టోరీస్

బెల్ట్ షాపులపై దష్టి

sharma somaraju
అమరావతి: అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిపై దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, కేవలం ఆ శాఖను ఆదాయ...
న్యూస్

సీనియర్ అధికారుల క్యూ

sharma somaraju
తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌లు,...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ లేకుంటే సమీక్ష?

sharma somaraju
అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన  రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు...
రాజ‌కీయాలు

నియోజకవర్గాల వారీగా టిడిపి సమీక్షలు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళి, అంచనాలపై సమీక్షించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ వరకూ రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల...
న్యూస్

సోమిరెడ్డి సమీక్షకు ఈసి అనుమతి

sharma somaraju
అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్టి చంద్రమోహనరెడ్డి ఫొని తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసి)అంగీకరించింది. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో శుక్రవారం సాయంత్రం తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు, పంటల...