సాగర తీరంలో విహరించి రుషికొండను చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..వీడియో ఇదిగో
విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొద్ది సేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి....