అమరావతిపై వెనక్కి తగ్గని బొత్స
విజయనగరంః ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బాంబు పేల్చారు. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని ప్రాంతానికి వరద ముప్పు...