మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం:8మంది మృతి
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలోని యవత్మాల్లో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్వ్యాన్ వంతెనపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది....