Nellore: అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ .. ప్రయాణీకుల నుండి భారీగా బంగారం, నగదు దోపిడీ
Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ చేశారు. ఈ ఘటనలు రైలు ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను...