Munugode Bypoll: ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అసంతృప్తి .. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీఇఓకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరుపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకూ...