RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్ తో నర్సాపురం టూర్ రద్దు చేసుకున్న రఘురామ ..రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి..
RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్తో వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నర్సాపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీలో న్యాయవాదులతో మంతనాలు ఆరంభించినట్లు తెలుస్తోంది....