కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న 4.35కోట్ల విలువైన వెండి పట్టివేత
కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు కోట్లకు పైగా విలువ చేసే వెండిని పోలీసులు సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప...