తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకు రైట్ రైట్
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బస్సు సర్వీసులు నడిపేందుకు ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్...