హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్లోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్నగర్లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్...
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని...