NewsOrbit

Tag : rtc strike latest updates

టాప్ స్టోరీస్

జీతాలు చెల్లించేందుకు నిధుల్లేవట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల చెల్లింపుకు రూ....
టాప్ స్టోరీస్

ప్రగతిభవన్ వద్ద టెన్షన్.. టెన్షన్..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతి భవన్ ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్...
టాప్ స్టోరీస్

బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు...
న్యూస్

తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డైవర్ అత్యాచారయత్నం?

sharma somaraju
మంచిర్యాల: సహచర తాత్కాలిక ఉద్యోగినిపై ఓ ప్రబుద్ధుడు  అత్యాచారయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్  పథకం...
న్యూస్

కెసిఆర్‌ సర్కార్‌పై సిపిఐ నారాయణ ఫైర్

sharma somaraju
హైదరాబాద్: కెసిఆర్ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్లైనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయా!?

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం...
టాప్ స్టోరీస్

ఏపీ విలీనం చేస్తే.. తెలంగాణ కూడా చేయాలా?

Mahesh
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను...