Durgam Cheruvu Run: దుర్గం చెరువు రన్ ప్రారంభం.. పోటీల్లో పాల్గొన్న 4,500 మంది.. మారథాన్ వివరాలు!
ఇనార్బిట్ మాల్ అథారిటీ ఆధ్వర్యంలో ‘దుర్గం చెరువు రన్-2023’ ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని...