NewsOrbit

Tag : sabarimala

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేరళలో ఏపి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా .. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా

sharma somaraju
కేరళలో ఏపి అయ్యప్ప దీక్ష స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేటు టూరిస్ట్ బస్సులో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు....
దైవం న్యూస్

Ayyappa swamy: అయ్యప్ప స్వామి మాల వేసుకున్నవారు  ఇతరులను  ‘స్వామి’ అని పిలవడానికి కారణం ఇదే!!

siddhu
Ayyappa swamy:  నల్లని రంగు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy )  దీక్ష లో  నల్లని వస్త్రాలకు   ఎక్కువ  ప్రాధాన్యత ఉంటుంది.  నల్లని దుస్తులు ధరించి   మణిమాలలు మెడలో వేసుకుని...
దైవం న్యూస్

Ayyappa Swamy: అయ్యప్పస్వామి  మాల   వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే !!

siddhu
Ayyappa Swamy:  కఠిన నియమ    నిష్టలతో దీక్ష కార్తీకమాసం ( Karthikamasam )  ప్రారంభం నుంచి మకరసంక్రాంతి వచ్చే వరకూ ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములు, శరణు ఘోష  వినబడుతుంటుంది.  41 రోజుల...
న్యూస్

శబరిమలలో కరోనా కలకలం.. 27మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ

sharma somaraju
  శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక పూజలు ఈనెల 16 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపధ్యంలో అనేక జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహించి మరి...
దైవం

అయ్యప్ప దర్శనం రోజుకు వెయ్యిమందికే !

Sree matha
అయ్యప్ప అనగానే శబరిమల గుర్తుకు వస్తుంది. కార్తీకమాసం దగ్గరకు రావడం భక్తులు మాలలు ధరించడం ప్రారంభకానున్నది. ఇక శబరిమలలో నవంబర్ 16 నుంచి శబరిమల స్వామి అయ్యప్ప మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఈసారి...
న్యూస్

శబరిమల వెళుతున్నారా..? ఈ మార్గదర్శకాలు తెలుసుకోండి..!!

sharma somaraju
  కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి అయిదు రోజుల పాటు పూజా కార్యక్రమాలకు భక్తులకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే...
దైవం

శబరిమలలో అక్టోబర్‌ 16న సేవలు ప్రారంభం !

Sree matha
కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీఅయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమం కానున్నాయి. అక్టోబర్‌ 16 నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు. శబరిమల అయ్యప్ప...
Featured దైవం

శబరిమల దర్శనానికి కండిషన్లు ఇవే !

Sree matha
కొవిడ్‌ మహ్మరితో ప్రపంచం దాదాపు స్తంభించిపోయింది. ఇక నిత్యం జనసందోహంతో కిటకిటలాడే పవిత్ర క్షేత్రాలు కూడా భక్తుల రాకను నిషేధించాయి. కేవలం స్థాన  ఆచార్యులతో ఆయా నిత్య కైంకర్యాలను జరిపిస్తున్నారు. అయితే ఏటా లక్షలాదిమంది...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయోధ్య అయింది… ఇక బీజేపీ చూపు ఎక్కడ..?

sharma somaraju
  ఒక అధ్యాయం ముగిసింది. అయోధ్య రామమందిర నిర్మాణంతో బిజెపి మూడు దశాబ్దాల కల, మూడు దశాబ్దాల పోరాటం, మూడు దశాబ్దాల సెంటిమెంట్ సాకారం అవుతుంది. అంతా బాగానే ఉంది. బిజెపి పెద్దలు అనుకున్నది...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

శబరిమల, రాఫెల్ పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్...
న్యూస్

51మంది కాదు 17మందే

sharma somaraju
తిరువనంతపురం, జనవరి 25:  శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప...
టాప్ స్టోరీస్ న్యూస్

కేరళలో దర్శకుడిపై దాడి

Siva Prasad
మంగళవారం కోజికోళ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రియనందనన్; photo courtesy: The Hindu మళయాళ సినీరంగం నుంచి జాతీయ ఆవార్డు సాధించిన దర్శకుడు టి.ఐర్.ప్రియనందన్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆయన ముఖంపై ఆవు...
న్యూస్

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

sharma somaraju
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
టాప్ స్టోరీస్ న్యూస్

అయ్యప్పను దర్శించింది ఇద్దరు కాదు 51మంది

sharma somaraju
ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది. తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు...
టాప్ స్టోరీస్ న్యూస్

రక్షణ కోరిన బిందు,కనకదుర్గ

Siva Prasad
కేరళ, జనవరి 17: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్న బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  వీరు ధాఖలు చేసిన పిల్‌ను  శుక్రవారం విచారించనున్నట్లు అత్యున్నత...
న్యూస్

శబరిమలకు ఎలక్ట్రిక్ బస్సులు

Siva Prasad
(శబరిమల)కేరళ, జనవరి 17: కేరళలో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడిపారు. శబరిమల రూట్‌లో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా  నడిపినట్లు  కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ బస్సు ద్వారా కిలోమీటరుకు...
న్యూస్

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత – ఇద్దరు మహిళలను అడ్డుకున్న భక్తులు

sharma somaraju
శబరిమల, జనవరి 16: శబరిమల పరిసరాల్లో మరో మారు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి బుధవారం వేకువజామున ఇద్దరు మహిళలు మరి కొందరి సహాయంతో వెళుతుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్...
న్యూస్

శబరిమల కేసు విచారణ 22వ తేదీకి వాయిదా

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంలో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. రాజ్యంగ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఇందు మల్హోత్రా సెలవులో...
న్యూస్

నేడు మకర జ్యోతి దర్శనం

Siva Prasad
శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాలనుండి...
న్యూస్

శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

sarath
శబరిమల, జనవరి6: శబరిమలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయంలోకి  ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూత్వ సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. భద్రత...
న్యూస్

కేరళ సీఎంకు జెడ్ ప్లస్ భద్రత

Siva Prasad
తిరువనంతపురం(కేరళ), జనవరి 4: కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌కు జడ్ ప్లస్ భద్రతను కల్పించారు. శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి కేరళకు చెందిన కనకదుర్గ, బిందు అనే  ఇరువులు మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం...