సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తాత – మనవడి మధ్య నెలకొన్న అనుబంధమే కథాంశంగా.. దర్శకుడు...
యువ హీరో సాయితేజ్ ఇద్దరు స్టార్ హీరోలతో పోటీకి సై అంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. సాయితేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ప్రతిరోజూ పండగే`. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు దర్శక...
మెగా క్యాంప్ హీరో సాయితేజ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ఏడాది `చిత్రలహరి`తో సక్సెస్ అందుకున్న ఈ యువ కథానాయకుడు ఇప్పుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` అనే...
ఆరు ప్లాపులు తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన `చిత్రలహరి` మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్తో తేజు కాస్త కుదుటపడ్డాడు. తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుందని వార్తలు వినపడుతున్నాయి. జి.ఎ2.పిక్చర్స్, యు.వి.పిక్చర్స్...
సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. ఏప్రిల్ 12న సినిమా విడుదలవుతుంది....
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జాతకాలు, న్యూమరాలజీపై ఆధారపడి సినిమాల పేర్లు పెడుతుంటారు. నటీనటులు వారి పేర్లను కూడా న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా ఇలాంటి...