YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇవేళ అయిదవ జాబితా విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలను ఈ జాబితాలో ప్రకటించింది. మంత్రి...
Sajjala Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తరపున ఆ...
Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు మద్యంతర బెయిల్...
చందబాబు, పవన్, పురందేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చివరకు రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని అన్నారు. టీడీపీకి...
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీలో చేరడానికి పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని బహిరంగంగా పేర్కొన్నారు యార్లగడ్డ వెంకట్రావు....
Gannavaram: కేడీసీసీ మాజీ చైర్మన్, గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో...
Sajjala Rama Krishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర విమర్శలు...
ఏపీలో ముందస్తు ఎన్నికలకు అస్కారమే లేదు.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.. అని ఇటీవల కాలం వరకూ స్పష్టం చేస్తూ వచ్చిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి .....
Sajjala Rama Krishna Reddy: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన కృష్ణాయపాలెంలో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద...
YSRCP: వైసీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామమకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి కీలకంగా వ్యవహరిస్తూ నెంబర్ 2 పొజిషన్ వ్యవహారాలు నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే....
Amaravathi: పట్టురైతులకు ప్రభుత్వం అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలు రూ.50కోట్లు వెంటనే అందించి ఆదుకోవాలని పట్టు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నేతలు కలిసి వినతి...
ఏపి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖాయమంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసు పై ప్రభుత్వ సలహదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వివేకా హత్యపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అర్జంటుగా...
ఏపిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో 23 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి...
తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదనీ, అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో...
YSRCP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేతలు పార్టీ జెండాలను ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి...
ఏపిలో ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఇవేళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఉదయం...
తమ డిమాండ్ ల సాధనకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దపడుతున్న వేళ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా బకాయిలు అన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. మంత్రి వర్గ...
ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు...
ఏపి రాజధాని అమరావతి అంశంపై నిన్న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇవ్వడం తెలిసిందే. దీంతో అమరావతి అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర...
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ కార్యాలయానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ పై పవన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నేతలు కౌంటర్ లు...
టీడీపీ అధినేత చంద్రబాబుతో నిన్న హైదరాబాద్ లో జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు వారి భేటీపై...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ గ్రామాల్లో...
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఇటు ఏపి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) జాతీయ పార్టీ అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్...
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి గుడివాడ అమరనాథ్ లు స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సున్నితంగా కౌంటర్ ఇవ్వగా, మంత్రి...
వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో...
TDP Janasena Seats Sharing: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన – టీడీపీ పొత్తు పొడువడం ఖాయం గానే కనబడుతోంది. ఈ పార్టీల పొత్తుకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు వస్తుంది. పొత్తులకు...
YSRCP: ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనీ, ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా ఆ పార్టీ నేతలు పలువురు చేస్తున్న...
YS Viveka Case: వైఎస్ వివేకా హత్యపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో ఇటీవల వరుసగా వస్తున్న కథనాలపై...
YS Viveka: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషనల్ గా మారిన కేసు ఏదైనా ఉంది అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే. రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు....
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కొందర రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో వివేకా...
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సామాన్యులు మొదలు కొని ప్రముఖుల వరకూ నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాల బాధలు తొలగిపోవాలని, అష్ట ఐశ్యర్వాలు...
YSRCP: రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. పలు సందర్భాల్లో పరిశీలకులకు ఊహలకు అందని నిర్ణయాలు జరుగుతుంటాయి. ట్విస్ట్ లు ఉంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నట్లు వార్తలు...
PRC: ఏపి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీతో సహా ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతోంది. సంక్రాంతి పండుగకు ముందే సీఎం జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో...
YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులు తిరుగుబాటు చేస్తే కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాలు ఉద్యోగుల ద్వారానే ప్రజల్లోకి...
Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ అయ్యాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు...
YCP: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు ఈ నెల 1వ తేదీ నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమలకు మహాపాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ...
AP Municipal Elections 2021: ఏపిలో నెల్లూరు (Nellore) కార్పోరేషన్, 12 మున్సిపాలిటీల్లో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వకూ పోలింగ్ జరిగింది....
YCP MLC Candidates: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది....
RRR: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏ సమస్యపైనా వెంటనే స్పందించేది ఎవరు అంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా ముందుగా ఆయన స్పందిస్తారు. ఆయన హామీ ఇస్తే...
AP Govt: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూలంగా ప్రతి నెలా ఒకటవ తేదీన అందరు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ బట్వాడా చేయలేని పరిస్థితి...
Sajjala Rama Krishna Reddy: ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై రాజీనామాలకు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్ కు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,...
AP Nominated Posts: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే జగన్ సర్కార్ నియమించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సీఎం వైఎస్ జగన్ కొత్త విధానానికి తెరితీసినట్లు...
AP Govt: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే....
Sajjala Ramakrishna Reddy: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో ఏపిలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లాంటి కఠిన...
Nimmagadda : గత నెల వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి, ఆయన ఎలా ఆడిస్తే ఆలా ఆడతారు, ఆయన ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అంటూ...