NewsOrbit

Tag : sakshi media

5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

AP PRC Issue: అయ్యో.. ఆ రెండూ బకరాలయ్యాయే..!? పీఆర్సీ గొడవలో చివరికి ఇదే..!

Srinivas Manem
AP PRC Issue: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని.. అధికార పార్టీని దద్దరిల్లేలా చేసిన గొడవ పీఆర్సీ సాధన కోసం చేపట్టిన ఆందోళనలు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది...
న్యూస్

TV 9: ఇక జగన్ సొంతం..!? అత్యధిక వాటాలు కొనేస్తున్న జగతి మీడియా..!?

Srinivas Manem
TV 9:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. రాష్ట్రంలో గానీ జాతీయ స్థాయిలో గానీ జగన్ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది...
5th ఎస్టేట్ Featured

“ఈనాడు-జ్యోతి-సాక్షి” ఎన్నాళ్ళు వాయిస్తారో..! అక్షర “భాజంత్రీలు”..!!

Srinivas Manem
సరిగా పెళ్లి ముహూర్తానికి జీలకర్ర – బెల్లం పెడుతున్నప్పుడు వాయించండి, వాయించండి అంటూ పంతుళ్లు గోల చేస్తారు. వాళ్ళు వాయిస్తారు..!! భాజంత్రీలు పెళ్ళికి వాయిస్తేనే అందం. అన్ని సందర్భాలకు అవే వాయిస్తే వెగటు పుడుతుంది....
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి వాహనంలో గుట్కా రవాణా…!

Srinivas Manem
కర్నూలు జిల్లా మీడియా సర్కిళ్లలో ఒక వార్త ఇప్పుడు రాష్ట్ర మీడియా సర్కిళ్లలో సంచలనంగా మారింది. ఆంధ్రజ్యోతి వాహనంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు ఆ...
న్యూస్

‘సాక్షి’పై లోకేష్ పరువు నష్టం దావా!

Mahesh
విశాఖపట్నం: తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతో తప్పుడు కథనం ప్రచురించారని ఆరోపిస్తూ సాక్షి పత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. శనివారం ఉదయం విశాఖ‌పట్నం...
రాజ‌కీయాలు

‘సాక్షి’పై లోకేశ్ గరం గరం!

Mahesh
అమరావతి: తనపై అసత్య కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ పత్రికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ...
టాప్ స్టోరీస్

మీడియాపై జగన్ కొరడా!

sharma somaraju
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
టాప్ స్టోరీస్

సాక్షి.. ఆపరేషన్ కవర్ అప్!

Siva Prasad
తాజాగా శేఖర్ రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డు లోకి తీసుకున్న తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన కథనం (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఇటీవల కాస్త నానిన వ్యవహారం తిరుమల...