అక్కినేని వారి కోడలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు వస్తున్నారు. కొద్ది కాలం...
సామ్ జామ్ షో తెలుసు కదా. ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ గా ప్రసారమవుతున్న సఓ. ఈ షో అప్పుడే ఫినాలేకు చేరుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్...
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి. తాను ప్రేక్షకుల మధ్య ఉన్నాను అన్న విషయం మర్చిపోయి సాధారణ వ్యక్తి లాగా సెలబ్రిటీ అనే ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతో హృదయపూర్వకంగా మాట్లాడే స్వభావం...
అక్కినేని కోడలు… సమంత అక్కినేని తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ద్వారా సామ్ జామ్ షో తో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం విదితమే. ఈ షో లో ముఖ్యంగా చిరంజీవి వచ్చిన ఎపిసోడ్...
అక్కినేని వారి కోడలు సమంత ఆహా చానల్లో సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షోకి ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా...
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన అల్లు అరవింద్ ఓ ఓటీటీ ప్లాట్ఫాంను స్థాపించిన విషయం మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు తన బిజినెస్ను మరింత విస్తరించడానికి ‘ఆహా’ బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది....
కరోనా నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన్నప్పటి నుంచి సినిమా షూటింగ్లు ఆగిపోయినందున టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత OTT ల పైనే తన దృష్టి పెట్టింది. `జాను` ఆశించిన ఫలితాన్ని...
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు పరిశ్రమకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు అనే చెప్పాలి. అమ్మడు సినిమాలో నటించిన దానికంటే గాసిప్ ల ద్వారా నే మంచి గుర్తింపు సంపాదించిందని టాక్. అగ్రతారల...
సమంత అక్కినేని. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పుడు హోస్ట్ గానూ అదరగొడుతోంది....
కంటి నుండి కారే కన్నీరుకు ఏ బేధం ఉండదన్న విషయం తెలిసిందే. రాజు అయిన, సేవకుడికైనా ధనికుడికి అయినా నిరుపేద అయినా కన్నీటీ రుచి ఒక్కటే. కష్టం వచ్చినప్పుడు పిలవకపోయినా వచ్చే చుట్టం కన్నీరే....
చాలా రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నో ఊహాగానాలు బయటకు వచ్చాయి. అతను తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు అని… అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని…. చావు బతుకుల...
అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా తెలుగు ఓటీటీ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అందుకు తగ్గట్టే అల్లు అరవింద్ కూడా ఈ ఓటీటీ ద్వారా వీలైనన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంస్...
టాలీవుడ్ నటి అక్కినేని సమంత సరికొత్త ప్రోగ్రాంతో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్దమవుతోంది. సినిమాల్లో బిజీ బిజీ గా గడిపే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా మారబోతోంది. ప్రముఖ సెలబ్రిటీలతో వారి మనస్సులోని...