ఏపిలో భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్
ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో చారిత్రక ఘట్టానికి పునాది రాయి వేశారు. వైఎస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రారంభించారు....