NewsOrbit

Tag : Sammakka Saralamma Jatara

తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara: నేడు వనంలోకి దేవతలు

sharma somaraju
Medaram Maha Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నేటితో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమైన మేడారం జాతర నేటితో పరిసమాప్తం అవుతుంది. ప్రతి రెండేళ్లకు ఒక సారి...
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి .. మహాజాతరపై కేంద్రానికి ఎందుకీ వివక్షత..?

sharma somaraju
CM Revanth Reddy: మేడారం మహా జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని బంగారం సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు అన్నీ జనసంద్రమైయ్యాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Medaram Jatara: సమ్మక్క, సారలమ్మను దర్శంచుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..గిరిజన రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Medaram Jatara: మేడారం మహాజాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారలమ్మను  దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు ఎత్తుబంగారం సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. జాతర సందర్భంగా ఇవేళ రాష్ట్ర...
తెలంగాణ‌ న్యూస్

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju
PM Modi: మేడారం మహా జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్పూర్తిల గొప్ప...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara: మేడారం మహా జాతర తేదీలు ఇవే .. ఈ సారి జాతరకు భారీగా ఏర్పాట్లు ..జాతర ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?

sharma somaraju
Medaram Maha Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర (ఉత్సవాలు) దగ్గర పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అధికార యంత్రాంగం ఏర్పాట్లు...
టాప్ స్టోరీస్

సమ్మక్క సారలమ్మకు అమరావతి రైతుల మొర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...
న్యూస్

ప్రారంభమైన మేడారం మహా జాతర

sharma somaraju
హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా  ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్...