‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’
విజయవాడ: పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రీచ్లో ఇసుక తవ్వకాలను పరిశీలించిన...