సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....