’ఛలో’, ’గీత గోవిందం’, ’డియర్ కామ్రేడ్’ వంటి సూపర్హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా మహేశ్ హీరోగా దిల్...
మహేశ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది....