`క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` రీసెంట్గా `ఎవరు` సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న హీరో అడివిశేష్. ఇప్పుడు ఈయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. భారత ప్రభుత్వం నుండి అశోక్ చక్ర అవార్డును గెలుచుకున్న...
ఇండియాలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ కలయికలో `మేజర్` అనే భారీ చిత్రం రూపొందనుంది. అడివి...