అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...
కర్నూలు: యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అఖిలప్రియ సోమవారం ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు...
కొన్ని రోజులుగా అడవి కలల్లోకి వస్తోంది. వస్తే వచ్చింది ఈమధ్య నేనే తన కలలోకి వస్తున్నావని నాతో పదేపదే చెప్తోంది. అడవిని కావలించుకుందామని కళ్ళు తెరుస్తాను మాయమైపోతుంది. సరే రెప్పలు మూసే ఉంచాను. అడవి...
అమరావతి: ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఏ వ్యక్తి అయినా ప్రకృతి ప్రేమికులుగా దాని రక్షకులుగా మారతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కల్గించే యురేనియం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ...