పన్నీర్ సెల్వానికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పళనిస్వామి వర్గం
తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐఏడీఎంకే చీఫ్ గా పళని స్వామి ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి (ఈపీఎస్) ఎన్నిక సక్రమమే అంటూ మద్రాస్...