బ్రేకింగ్: అంతుతిక్కని వ్యాధితో 30 మంది కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు అస్వస్థత
కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. విద్యాలయంలో 5,6 తరగతి గదిలో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను...