స్కూల్ బస్సు బోల్తా – ఆరుగురు చిన్నారులు మృతి
సిర్మౌర్, జనవరి 5: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో...