Secunderabad Fire Accident: మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారం
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో పది మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి...